Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 రైళ్లను మళ్లీ పట్టాలెక్కిస్తున్న దక్షిణ మధ్య రైల్వే

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (09:34 IST)
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వివిధ కారణాల రీత్యా పలు రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లలో 13 రైళ్లను తిరిగి పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 13 డెమో రైళ్ళను పునరుద్ధరిస్తూ టైం టేబుల్‌ను ఖరారు చేసింది. 
 
వీటిలో విజయవాడ - గూడూరు, గూడూరు - విజయవాడ, నిజామాబాద్ - నాందేడ్, నాందేడ్ - విజయవాడ, తెనాలి - విజయవాడ, విజయవాడ - తెనాలి, కర్నూలు సిటీ - నంద్యాల, నంద్యాల - కర్నూలు సిటీ, గుంటూరు - విజయవాడ, విజయవాడ - గుంటూరు, విజయవాడ - ఒంగోలు, ఒంగోలు - విజయవాడల మధ్య నడిచే డెమో రైళ్ళను తిరిగి నడిపేందుకు చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments