Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే చరిత్రలో శ్రీవారి ఆదాయంలో సరికొత్త రికార్డు

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (09:13 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే ఆదాయంలో సరికొత్త రికార్డు నమోదైంది. సోమవారం రికార్డు స్థాయిలో 6 కోట్ల 18 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. గత 2018 జూలై 26వ తేదీన రూ.6.28 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. సోమవారం ఏకంగా రూ.6.18 కోట్ల ఆదాయం రావడంతో తితిదే అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈ యేడాది ఆరంభం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి శాంతించడంతో పాటు కరోనా నిబంధనల్లో సడలింపులు ఇచ్చారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో సోమవారం రికార్డు స్థాయిలో శ్రీవారికి రూ.6.18 కోట్ల ఆదాయం వచ్చింది. తితిదే చరిత్రలోనే ఈ తరహాలో ఆదాయం రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments