మహబూబ్‌నగర్‌లో నాగుపాము..

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (21:03 IST)
నాగుపాము మహబూబ్‌నగర్‌లో కలకలం రేపింది. చెట్టుపై బుసలు కొడుతూ.. పడగవిప్పి రెండు గంటలకు పైగా చెట్టుపైనే వుంది. దీంతో పామును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. 
 
స్థానిక ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఖాళీ స్థలంలో కొంతమంది రైతులు మిరపకాయలు ఎండబెట్టారు. ఆ సమయంలో అక్కడ కుక్కలు అరవడం మొదలుపెట్టాయి.
 
కుక్కల అరుపులు విన్న ఓ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ చెట్టుపై నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతోంది. దీంతో ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments