Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరాకిల్... బాలిక కంట్లో నుంచి బియ్యం.. రాళ్లు

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (15:28 IST)
సాధారణంగా ఒక మనిషి ఏడిస్తే కళ్లలో నుంచి కన్నీరు వస్తాయి. కానీ, ఆ బాలిక ఏడిస్తే మాత్రం బియ్యం, రాళ్లు వస్తున్నాయి. ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మానవపాడులోని రంగన్న, లక్ష్మీ దంపతుల కూతురు దీపాలి కళ్లలోనుంచి చిన్న చిన్న రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తున్నాయి. గత రెండు రోజులు నుంచి ఈ చిన్నారి నొప్పితో బాధపడుతుంది. 
 
దీంతో ఆ బాలికను కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు స్కానింగ్ పరీక్షలు చేసినా ఏం లేదని తేల్చారు. కానీ, ఆ బాలిక కంటిలో నుంచి రోజుకు కనీసం పది నుంచి 12 వరకు చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు బయటకు వస్తున్నాయి. ఇది కాస్త వింత వినిపించినా ఆ చిన్నారి మాత్రం తీవ్రమైన నొప్పింతో బాధపడుతోంది. ఏం చేయాలో అర్థంకా దీపాలి తల్లిదండ్రులు తీవ్ర అందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments