Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ అభిమానులు, నేతలతో షర్మిల భేటీ..

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (11:08 IST)
తెలంగాణలో మరో కొత్త పార్టీకి బీజాలు పడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. '
 
ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులు, నేతలతో చర్చించారు. కాగా, ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో ఆమె భేటీ కాబోతున్నారు. మార్చి నెల కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 
 
క్షేత్రస్తాయిలో కొత్త పార్టీ గురించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలా అడుగులు వేయాలి, రాజన్నరాజ్యం ఏర్పాటు చేయడానికి ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి తదితర విషయాలపై ఆమె ఈ భేటీల్లో చర్చించబోతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేతలతో ఆమె వరసగా భేటీ అవుతుండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments