Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ కళ్లు తెరిపించడానికే ఆగ్రహంతో వర్షం కురుపిస్తున్నా: భవిష్యవాణి వినిపించిన జోగిని స్వర్ణలత

Webdunia
సోమవారం, 18 జులై 2022 (11:11 IST)
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్. తొలి బోనము సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించారు జోగిన స్వర్ణలత.

 
మీరు నా గుడిలో సరిగా పూజలు జరిపించడంలేదు. మీరెన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నా. మీ కళ్లు తెరిపించడానికే ఆగ్రహంతో వర్షం కురుపిస్తున్నా. ప్రజలు మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. మీ సంతోషానికేగా పూజలు చేస్తున్నారు. నా గర్భాలయంలో మీరు శాస్త్రబద్ధంగా జరిపించండి. మొక్కుబడిగా చేస్తున్నా నా బిడ్డలే కదా అని భరిస్తున్నా.

 
భక్తులందరికీ నా రూపాన్ని దర్శించుకునే స్థిరమైన ఆకారాన్ని ప్రతిష్టించండి. ఏడాది పొడవునా నా పూజలు ఘనంగా జరగాలి. నా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నా అని అమ్మవారు సెలవిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments