Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ రైలు సర్వీస్

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (12:43 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ వయా విజయవాడ మీదుగా విశాఖపట్టణం వరకు ఒక వందే భారత్ రైలు నడుస్తుంది. త్వరలోనే మరో వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. ఈ రైలు సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తుంది. వచ్చే నెలలో ఈ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. 
 
ఈ రైలు దేశంలో నడుపనున్న తొమ్మిదో వందే భారత్ రైలు. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. వచ్చేనెల 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఆ రోజున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ఈ రైలు సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఇందుకోసం రూట్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రైన్ చెన్నై నుంచి గూడూరుకు తెల్లవారుజామున 2 గంటలకు చేరుకోగా, ఒంగోలుకు రూ.5.20 గంటలకు, చీరాలకు రూ.6.25 గంటలకు విజయవాడకు 8.25 గంటకు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments