Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ రైలు సర్వీస్

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (12:43 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ వయా విజయవాడ మీదుగా విశాఖపట్టణం వరకు ఒక వందే భారత్ రైలు నడుస్తుంది. త్వరలోనే మరో వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. ఈ రైలు సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తుంది. వచ్చే నెలలో ఈ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. 
 
ఈ రైలు దేశంలో నడుపనున్న తొమ్మిదో వందే భారత్ రైలు. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. వచ్చేనెల 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఆ రోజున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ఈ రైలు సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఇందుకోసం రూట్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రైన్ చెన్నై నుంచి గూడూరుకు తెల్లవారుజామున 2 గంటలకు చేరుకోగా, ఒంగోలుకు రూ.5.20 గంటలకు, చీరాలకు రూ.6.25 గంటలకు విజయవాడకు 8.25 గంటకు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments