Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డిలో విషాదం.. విద్యార్థిని అనుమానాస్పద మృతి

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (15:28 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మద్నూర్ మండలం పెద్ద ఎక్షార బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోయింది. 
 
ఈ స్కూలుకు చెందిన శిరీష్ (17) అనే విద్యార్థిని పాఠశాల ఆవరణలోని మంచినీటి ట్యాంకులలో పడి ప్రాణాలు విడిచింది. మృతురాలిని నిజాంసాగర్ మండలం మగ్దుంపూర్ గ్రామవాసిగా తెలిపింది. అయితే, శిరీషది ఆత్మహత్యనా? హత్యనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని.. ప్రతి రాత్రి బయటకు వెళ్లడం..?

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments