Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ స్కూలు యాజమాన్యం ఫీజుల కోసం తీవ్రమైన ఒత్తిడి...: మంత్రి కేటీఆర్‌కు విన్నపం

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (18:27 IST)
ఘ‌ట్‌కేస‌ర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో యాజ‌మాన్యం వేధింపులు ఎక్కువుతున్నాయంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేసారు.


కోవిడ్‌-19 వ‌ల్ల గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా స్కూల్‌లో ఎటువంటి త‌ర‌గ‌తులు జ‌ర‌గ‌లేదనీ, ఇటీవ‌ల ప్రభుత్వం చొరవతో తెరుచుకున్న ఈ స్కూల్‌లో ఫీజుల విష‌యంపై విద్యార్థుల త‌ల్లిదండ్రుల ప‌ట్ల తీవ్ర‌మైన ఒత్తిడి తీసుక‌వ‌స్తున్నారంటూ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments