Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోన్ యాప్ వేధింపులు: సర్వీస్ గన్‌తో నుదుటిపై కాల్చుకుని..

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (22:14 IST)
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ ఫాజిల్‌ ఆర్సీ తన సర్వీస్‌ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ పోలీస్‌లో పనిచేస్తున్న ఓఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నాడు.  
 
వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద ఫాజిల్ అర్సీ అనే వ్యక్తి గన్‌మెన్ (ఏఎస్‌ఐ)గా పనిచేస్తున్నాడు. అమీర్ పేట శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్‌లో ఆదివారం డ్యూటీకి వచ్చిన ఫాజిల్ ఆర్సీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
సర్వీస్ గన్‌తో నుదుటిపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి సబిత సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. ఫాజిల్ ఆర్సీ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
అయితే లోన్ యాప్ వేధింపులే ఇందుకు కారణమని వార్తలు వస్తున్నాయి. తండ్రి ఆత్మహత్య చేసుకున్న సమయంలో కూతురు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments