Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రూ.18 కోట్ల నగదు స్వాధీనం

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (10:06 IST)
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదుతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల అనంతరం మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీరంతా వచ్చే సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 
 
మరోవైపు మంత్రి మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని సీజ్ చేయడం ఇపుడు సంచలంగా నారింది. మొత్తం రూ.18.5 కోట్ల నగదు, 15 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
మరోవైపు, ఈ సోదాలపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర అగ్రహంతో పాటు అసహనాన్ని వ్యక్తం చేశారు. తెరాసను దెబ్బతీసేందుకే తమపై ఐటీ సోదాలు చేయించారని ఆరోపిచారు. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సోదాలు జీవిత చరిత్రలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments