Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రూ.18 కోట్ల నగదు స్వాధీనం

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (10:06 IST)
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదుతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల అనంతరం మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీరంతా వచ్చే సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 
 
మరోవైపు మంత్రి మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని సీజ్ చేయడం ఇపుడు సంచలంగా నారింది. మొత్తం రూ.18.5 కోట్ల నగదు, 15 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
మరోవైపు, ఈ సోదాలపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర అగ్రహంతో పాటు అసహనాన్ని వ్యక్తం చేశారు. తెరాసను దెబ్బతీసేందుకే తమపై ఐటీ సోదాలు చేయించారని ఆరోపిచారు. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సోదాలు జీవిత చరిత్రలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments