తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రూ.18 కోట్ల నగదు స్వాధీనం

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (10:06 IST)
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదుతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల అనంతరం మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీరంతా వచ్చే సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 
 
మరోవైపు మంత్రి మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని సీజ్ చేయడం ఇపుడు సంచలంగా నారింది. మొత్తం రూ.18.5 కోట్ల నగదు, 15 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
మరోవైపు, ఈ సోదాలపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర అగ్రహంతో పాటు అసహనాన్ని వ్యక్తం చేశారు. తెరాసను దెబ్బతీసేందుకే తమపై ఐటీ సోదాలు చేయించారని ఆరోపిచారు. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సోదాలు జీవిత చరిత్రలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments