Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూట్లు అడుగు భాగంలో రూ.8 కోట్ల విలువ చేసే బంగారం.. ఎలాసాధ్యం?

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (10:34 IST)
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో స్మగ్లింగ్ బంగారాన్ని ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా రూ.8 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని ఓ ప్రయాణికుడు తన బూట్లు అడుగు భాగంలో దాచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సూడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని కష్టమ్స్ అధికారులు నిశితంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బూట్లు అడుగు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరబల్లో 15 కేజీల బంగారం దాచిపెట్టినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.15 కోట్ల మేరకు ఉంటుందని వారు వెల్లడించారు. దీనికి సంబంధించి నలుగురు ప్రయాణికులను అరెస్టు చేసిన అధికారులు వారి వద్ద లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments