Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూట్లు అడుగు భాగంలో రూ.8 కోట్ల విలువ చేసే బంగారం.. ఎలాసాధ్యం?

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (10:34 IST)
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో స్మగ్లింగ్ బంగారాన్ని ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా రూ.8 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని ఓ ప్రయాణికుడు తన బూట్లు అడుగు భాగంలో దాచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సూడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని కష్టమ్స్ అధికారులు నిశితంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బూట్లు అడుగు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరబల్లో 15 కేజీల బంగారం దాచిపెట్టినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.15 కోట్ల మేరకు ఉంటుందని వారు వెల్లడించారు. దీనికి సంబంధించి నలుగురు ప్రయాణికులను అరెస్టు చేసిన అధికారులు వారి వద్ద లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments