Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూట్లు అడుగు భాగంలో రూ.8 కోట్ల విలువ చేసే బంగారం.. ఎలాసాధ్యం?

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (10:34 IST)
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో స్మగ్లింగ్ బంగారాన్ని ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా రూ.8 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని ఓ ప్రయాణికుడు తన బూట్లు అడుగు భాగంలో దాచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సూడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని కష్టమ్స్ అధికారులు నిశితంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బూట్లు అడుగు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరబల్లో 15 కేజీల బంగారం దాచిపెట్టినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.15 కోట్ల మేరకు ఉంటుందని వారు వెల్లడించారు. దీనికి సంబంధించి నలుగురు ప్రయాణికులను అరెస్టు చేసిన అధికారులు వారి వద్ద లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments