Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటీని ఢీకొట్టిన రెడీ మిక్స్ లారీ, అక్క-తమ్ముడు మృతి

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (17:37 IST)
సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురం బస్ స్టాప్ వద్ద స్కూటీని రెడీ మిక్స్ కాంక్రెట్ లారీ ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై వెళ్తున్న వారిని కలచివేసింది. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన సుష్మాలత, సాయి తేజ.. 
అనే( అక్కా,తమ్ముడు ) మీ సేవకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
 
తమ పిల్లలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, పుట్టిన ఇద్దరు పిల్లలు చనిపోవడంతో బోరున విలపించారు. అమీన్‌పూర్ వాసులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 
 
ఢీకొట్టి పారిపోతున్న రెడీ మిక్స్ లారీ డ్రైవరుని పట్టుకొని పోలీస్ స్టేషనుకి తరలించారు. ప్రమాదం జరిగిన స్థలం నుండి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా మృతుల డెడ్ బాడీలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి తరలించారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments