Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటీని ఢీకొట్టిన రెడీ మిక్స్ లారీ, అక్క-తమ్ముడు మృతి

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (17:37 IST)
సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురం బస్ స్టాప్ వద్ద స్కూటీని రెడీ మిక్స్ కాంక్రెట్ లారీ ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై వెళ్తున్న వారిని కలచివేసింది. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన సుష్మాలత, సాయి తేజ.. 
అనే( అక్కా,తమ్ముడు ) మీ సేవకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
 
తమ పిల్లలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, పుట్టిన ఇద్దరు పిల్లలు చనిపోవడంతో బోరున విలపించారు. అమీన్‌పూర్ వాసులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 
 
ఢీకొట్టి పారిపోతున్న రెడీ మిక్స్ లారీ డ్రైవరుని పట్టుకొని పోలీస్ స్టేషనుకి తరలించారు. ప్రమాదం జరిగిన స్థలం నుండి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా మృతుల డెడ్ బాడీలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి తరలించారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments