Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ దత్తత గ్రామం చింతలపల్లిలో రేవంత్ దీక్ష

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (13:52 IST)
తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్‌ రెడ్డి తనదైన దూకుడును కొనసాగిస్తూనే వున్నారు. ఇప్పటికే ఇంద్రవెళ్లి, రావిలాలలో దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభలు నిర్వహించి, వాటిని విజయవంతం చేశారు. 
 
ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన గౌరవ ఆత్మ గౌరవ దీక్ష చేపట్టనున్నారు. 
 
అయితే… ఈ దీక్షను ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కొనసాగించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు దీక్షను విరమించనునున్నారు. ఈ దీక్షలో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ దళిత, గిరిజన నేతలు దీక్షలో కూర్చోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments