Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిలో కృష్ణంరాజు పార్థివదేవం - ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (12:57 IST)
రెబెల్ స్టార్ కృష్ణంరాజు పార్థివదేహం ఆయన ఇంటికి చేరుకుంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఇంటికి ఏఐజీ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారు. ఆయన పార్థివదేవాన్ని సోమవారం వరకు అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఉంచనున్నారు. సోమవారం ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
 
ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణంరాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని, తనకు అత్యంత ఆప్తుడని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలన్న ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, కృష్ణంరాజు మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments