ఇంటిలో కృష్ణంరాజు పార్థివదేవం - ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (12:57 IST)
రెబెల్ స్టార్ కృష్ణంరాజు పార్థివదేహం ఆయన ఇంటికి చేరుకుంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఇంటికి ఏఐజీ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారు. ఆయన పార్థివదేవాన్ని సోమవారం వరకు అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఉంచనున్నారు. సోమవారం ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
 
ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణంరాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని, తనకు అత్యంత ఆప్తుడని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలన్న ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, కృష్ణంరాజు మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments