Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిలో కృష్ణంరాజు పార్థివదేవం - ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (12:57 IST)
రెబెల్ స్టార్ కృష్ణంరాజు పార్థివదేహం ఆయన ఇంటికి చేరుకుంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఇంటికి ఏఐజీ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారు. ఆయన పార్థివదేవాన్ని సోమవారం వరకు అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఉంచనున్నారు. సోమవారం ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
 
ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణంరాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని, తనకు అత్యంత ఆప్తుడని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలన్న ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, కృష్ణంరాజు మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments