Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధితులకు ఈనాడు సంస్థల అధినేతి రామోజీ రావు భారీ విరాళం

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (15:45 IST)
తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. అపారమైన ఆస్తి నష్టం జరిగింది. ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర సాయం కోరింది. బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
 
ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలయ్య కోటిన్నర రూపాయల విరాళం ప్రకటించారు. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా వరుసగా తెలుగు సినీ తారలు తమకు తోచిన సాయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా ఈనాడు గ్రూపు సంస్థల అధినేతి రామోజీరావు వరద బాధితులకు భారీ సాయాన్ని ప్రకటించారు.
 
5 కోట్ల రూపాయల విరాళాన్ని హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ నిధికి ప్రకటించారు. మీడియా సంస్థ నుంచి ఇంత పెద్ద భారీ విరాళం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్ల సునామీ - ఇండస్ట్రీ ఆల్‌టైమ్ రికార్డు

హాస్య మూవీస్ బ్యానర్‌‌పై హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ప్రారంభం

గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన టాలీవుడ్ నిర్మాత!

విష్ణు మంచు కన్నప్ప నుంచి ప్రళయ కాల రుద్రుడిగా ప్రభాస్ లుక్ విడుదల

Sonu Nigam: ఆస్పత్రిలో చేరిన సోనూ నిగమ్.. ఏమైందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments