రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం.. రాహుల్ గాంధీ

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (10:36 IST)
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంపదను దోచుకుంటోందని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ సొమ్మంతా దోచుకుంటుందన్నారు. 
 
భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో రాహుల్ గాంధీ పర్యటించారు. మేడిగడ్డ ప్రాజెక్టును రాహుల్ పరిశీలించారు. మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. మహానుభావుల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు అని పేర్కొన్నారు.
 
బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకవైపు, కాంగ్రెస్‌ మరోవైపు ఉన్నాయన్నారు. ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ఉందన్నారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ, ఎంఐఎం మద్దతు పలుకుతున్నాయన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ.2500 అందజేస్తామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments