Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎస్‌టీయూ సెట్‌కు కొత్త షెడ్యూల్.. ఆగస్టు 8, 9 తేదీల్లో..

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (13:47 IST)
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (పీఎస్‌టీయూ సెట్) కొత్త షెడ్యూలును వర్సిటీ అధికారులు జులై 31న ప్రకటించారు.

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా కొత్త షెడ్యూలును విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఆరు కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 8, 9 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 
 
అభ్యర్థులు ఇటీవల డౌన్‌లోడ్ చేసుకున్న పాత హాల్‌టికెట్లతోనే ప్రవేశ పరీక్షకు హాజరు కావొచ్చని చెప్పారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోలేకపోయిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments