Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలేకరి ముసుగులో వ్యభిచారం

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:12 IST)
మీడియా ప్రతినిధి ముసుగులో హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి బాగోతం బట్టబయలైంది. షేక్‌పేట దర్గాకు చెందిన వ్యక్తి ఓ టీవీ ఛానెల్‌లో విలేకరిగా పనిచేస్తున్నాడు.

బ్రోకర్లతో ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకుని అనేక ప్రాంతాల నుంచి అమ్మాయిలను అక్రమంగా నగరానికి తీసుకొస్తున్నాడు. వారితో నిజాంపేటలోని కేటీఆర్‌ కాలనీతో పాటు జగద్గిరిగుట్ట, ఆల్విన్‌కాలనీ, శుభోదయ కాలనీల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.
 
తాను మీడియా ప్రతినిధినని చెప్పుకుంటూ ఎవరూ తన దారికి అడ్డం రాకుండా బెదిరింపులకు గురిచే్సతున్నాడు. ఓ వాట్సాపు గ్రూపును ఏర్పాటు చేసి అందులో అనేక మంది పోలీసు అధికారుల నంబర్లను సైతం పెట్టాడు.

బాచుపల్లిలోని కేటీఆర్‌ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం అక్కడ రైడ్ చేశారు.

ఈ సందర్భంగా రమేష్‌తో పాటు ఓ సెక్స్‌వర్కర్, ఇద్దరు విటులను అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. రమేష్ ఇతర చోట్ల నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాలపై కూడా నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం