Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోరూ.43 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:09 IST)
ఢిల్లీలో స్మగ్లింగ్‌ చేస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రూ.43 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మంది స్మగ్లర్ల నుంచి 504 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇవన్నీ 99.9 శాతం స్వచ్ఛమైనవని అధికారులు పేర్కొన్నారు. ఈ బంగారం బిస్కెట్లను మయన్మార్‌ నుంచి తీసుకొస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments