Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోరూ.43 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:09 IST)
ఢిల్లీలో స్మగ్లింగ్‌ చేస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రూ.43 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మంది స్మగ్లర్ల నుంచి 504 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇవన్నీ 99.9 శాతం స్వచ్ఛమైనవని అధికారులు పేర్కొన్నారు. ఈ బంగారం బిస్కెట్లను మయన్మార్‌ నుంచి తీసుకొస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: వారసత్వానికి సవాల్ గా మారిన ఇడ్లీ కొట్టు ను ధనుష్ ఏం చేశాడు..

Sri Vishnu : గన్స్ తో యాక్షన్ చిత్రంతో రాబోతున్న శ్రీ విష్ణు

బికినీలో సాయిపల్లవి-పద్ధతిగా వుండే మలర్.. బికినీలో కనిపించింది.. అందరూ షాక్

Pawan: దేవుని కృప ఎల్లప్పుడూ ఉండుగాక అంటూ పవన్ ను ఆశీర్వదించిన చిరంజీవి

మా పెద్దన్నయ్య ఓ ఫైటర్.. ఆయనకు రిటైర్మెంట్ లేదు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments