నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ప్రయాణీకులకు తీవ్రగాయాలు

Webdunia
శనివారం, 6 మే 2023 (17:30 IST)
నల్లమల ఘాట్ రోడ్డులో ఏర్పడిన ప్రమాదం కారణంగా పలువురు ప్రయాణీకులు తీవ్రగాయాలకు గురైయ్యారు. నల్లమల ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో చాలామంది ప్రయాణీకుల చేతులకు, కాళ్లకు గాయాలైనాయి. వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా ప్రయాణీకులు వున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి శ్రీశైలం బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments