Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి వెళ్లి లాక్ చేసుకుంది.. తర్వాత ఏం జరిగిందంటే.. ప్రత్యూష మృతిపై వాచ్‌మెన్ భార్య

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (09:21 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల శనివారం తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అనేక మంది దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండు నెలల క్రితం ప్రత్యూష ఇంటి వాచ్‌మెన్‌గా ఓ దంపతుల జంట చేరింది. వీరిలో భర్త వాచ్‌మెన్‌గా ఉంటే, ఆయన భార్య ప్రత్యూష ఇంట్లో పనులు చేసేది. 
 
ఇపుడు తమ యజమానురాలు ప్రత్యూష మృతిపై వాచ్‌మెన్ భార్య స్పందించారు. ఆత్మహత్యకు ముందు ఆమె గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారని చెప్పారు. పైగా, ప్రత్యూష వ్యక్తిగత జీవితం, వారి కష్టాలు, ఇతర వివరాలను తమకు తెలియవన్నారు. 
 
అయితే, ఢిల్లీలో ఉండే ప్రత్యూష తల్లిదండ్రులు అపుడపుడూ వచ్చి చూసి వెళ్లేవారని చెప్పింది. అలాగే, తాను ఆమెను ఎలా కలిసింది, తదితర వివరాలను కూడా వాచ్‌మెన్ భార్య వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments