Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి వెళ్లి లాక్ చేసుకుంది.. తర్వాత ఏం జరిగిందంటే.. ప్రత్యూష మృతిపై వాచ్‌మెన్ భార్య

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (09:21 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల శనివారం తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అనేక మంది దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండు నెలల క్రితం ప్రత్యూష ఇంటి వాచ్‌మెన్‌గా ఓ దంపతుల జంట చేరింది. వీరిలో భర్త వాచ్‌మెన్‌గా ఉంటే, ఆయన భార్య ప్రత్యూష ఇంట్లో పనులు చేసేది. 
 
ఇపుడు తమ యజమానురాలు ప్రత్యూష మృతిపై వాచ్‌మెన్ భార్య స్పందించారు. ఆత్మహత్యకు ముందు ఆమె గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారని చెప్పారు. పైగా, ప్రత్యూష వ్యక్తిగత జీవితం, వారి కష్టాలు, ఇతర వివరాలను తమకు తెలియవన్నారు. 
 
అయితే, ఢిల్లీలో ఉండే ప్రత్యూష తల్లిదండ్రులు అపుడపుడూ వచ్చి చూసి వెళ్లేవారని చెప్పింది. అలాగే, తాను ఆమెను ఎలా కలిసింది, తదితర వివరాలను కూడా వాచ్‌మెన్ భార్య వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments