Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మళ్లీ భేటీకానున్న పీకే

Webdunia
ఆదివారం, 15 మే 2022 (11:44 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోమారు భేటీకానున్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన పీకే... ఈ నెల 18వ తేదీన మరోమారు తెరాస అధినేతతో సమావేశంకానున్నట్టు తెలుస్తుంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలపై సీఎం కేసీఆర్‌కు ఆయన ఓ నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. తెరాస పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్‌కు సమగ్ర సమాచారంతో నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తుంది. 
 
వీరిద్దరి భేటీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో జరుగనుంది. ఈ భేటీలోనే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై కూడా ఆయన చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments