Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజారి చేతిలో హత్య.. అప్సర పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముంది?

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (21:07 IST)
పూజారి చేతిలో హత్యకు గురైన అప్సర హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పూజారి సాయికృష్ణకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన తరుణంలో అతడిని చర్లపల్లి జైలుకి తరలించారు. మరోవైపు అప్సర పోస్ట్ మార్టం రిపోర్టును వైద్యులు పోలీసులకు అందజేశారు. 
 
ఈ రిపోర్టులో మాత్రం కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితుడు సాయికృష్ణ అప్సర తలపై బలంగా బాదాడు. దీంతో ఆమె తలకు బలమైన గాయమైనట్లు వైద్యులు ప్రకటించారు. దీని కారణంగానే అప్సర ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. ఇక పోస్టుమార్టం తర్వాత అప్సర మృతదేహాన్ని ఆమె కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments