Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో ధర రూ.700కి పెంపు

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (19:50 IST)
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. తాజాగా మరోసారి చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బాయిలర్ చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. వేసవి తీవ్రత పెరగడంతో కోళ్లు చనిపోవడంతో పాటు.. వాటి మేతకు అయ్యే ఖర్చుకు పెరగడంతో చికెన్ ధరలు పెరిగిపోయాయి. 
 
నెల రోజుల క్రితం కిలో చికెన్‌ ధర రూ.200 ఉండగా.. ఇప్పుడు ఆ ధర రూ.350కి పెరిగింది. విజయవాడలో చికెన్ ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. కిలో చికెన్ ధర రూ.350కి చేరగా, బోన్ లెస్ చికెన్ ధర కిలో రూ.700కి పెరిగింది. ఇక ఆదివారం ఈ రేట్లు ఇంకాస్త పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments