Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో ధర రూ.700కి పెంపు

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (19:50 IST)
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. తాజాగా మరోసారి చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బాయిలర్ చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. వేసవి తీవ్రత పెరగడంతో కోళ్లు చనిపోవడంతో పాటు.. వాటి మేతకు అయ్యే ఖర్చుకు పెరగడంతో చికెన్ ధరలు పెరిగిపోయాయి. 
 
నెల రోజుల క్రితం కిలో చికెన్‌ ధర రూ.200 ఉండగా.. ఇప్పుడు ఆ ధర రూ.350కి పెరిగింది. విజయవాడలో చికెన్ ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. కిలో చికెన్ ధర రూ.350కి చేరగా, బోన్ లెస్ చికెన్ ధర కిలో రూ.700కి పెరిగింది. ఇక ఆదివారం ఈ రేట్లు ఇంకాస్త పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments