Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంత్ కిషోర్‌తో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ చర్చలు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (11:59 IST)
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన ప్రశాంత్ కిషోర్ గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ చర్చలు ఆదివారం కూడా జరుగుతున్నాయి. ఇందులో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కూలంకుశంగా చర్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస విజయావకాశాలపై వారు చర్చిస్తున్నారు. అలాగే, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 
 
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగాయి. ఆ రాత్రికి ప్రగతి భవన్‌లోనే బస చేసిన ప్రశాంత్ కిషోర్ ఆదివారం ఉదయం కూడా సీఎం కేసీఆర్‌తో మరో దఫా చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల కోసం తెరాసతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న పీకే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై తన బృందంతో సర్వే చేయించారు. 
 
ఈ సందర్భంగా 30 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను ఆయన సీఎం కేసీఆర్‌‍కు అందించారు. ఆ తర్వా 89 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను సీఎం కేసీఆర్‌కు తాజాగా అందించినట్టు తెలుస్తోంది. పైగా, సీఎం కేసీఆర్‌తో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పని చేస్తానని ఈ సందర్భంగా పీకే స్పష్టం చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments