తెలంగాణలో ప్రధాని పర్యటన.. హైదరాబాద్‌లో బహిరంగ సభ

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (23:08 IST)
వచ్చే నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఎట్టకేలకు ప్రధాని మోదీ పర్యటన ఫైనల్ కావడంతో బీజేపీ నేతల్లో జోష్ మొదలైంది. జోర్ణాటకలో నిర్వహించినట్టుగా తెలంగాణలోనూ అత్యధిక రోడ్ షోలు నిర్వహించాలని బీజేపీ వ్యూహాలు రచించింది. 
 
ఈ క్రమంలోనే ర్యాలీతో పాటు హైదరాబాద్‌లో భారీ సభను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు భావించారు. కానీ విదేశీ పర్యటనల నేపథ్యంలో ప్రధాని మోదీ తన పర్యటనను వాయిదా వేశారు. తాజాగా ప్రధాని మోదీ పర్యటన ఖరారు కావడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments