Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయదుర్గంలో దారుణం.. నీటి సంపులో పడి బాలుడి మృతి

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (23:02 IST)
రాయదుర్గంలో దారుణం చోటుచేసుకుంది. మృతి రాయదుర్గం పట్టణం చంద్రబాబు కాలనీకి చెందిన జస్వంత్ అను మూడేళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటన గురువారం రాయదుర్గంలో చోటుచేసుకుంది. 
 
కాలనీకి చెందిన టైలర్ పని చేసుకుని జీవించే మంజునాథ్ సరిత కుమారుడు జస్వంత్ బుధవారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయాడు. దీంతో అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 
 
గురువారం ఉదయం కాలనీలోని నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి యజమాని గోడలకు క్యూరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు సంపులో చిన్నారి శవం కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments