Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆర్టీసీ బస్సులో మోదీ!

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (14:45 IST)
ఆదిలాబాద్‌: ప్రధానమంత్రి మోదీ ఆర్టీసీ బస్సు ఎక్కి తనిఖీ చేస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే. అచ్చం ప్రధాని రూపురేఖలతో ఉన్న ఈయన షేక్‌ అయ్యూబ్‌. ఆదిలాబాద్‌ బొక్కలగూడకు చెందినవారు. ఆర్టీసీలో బస్సు డ్రయివర్‌గా పనిచేస్తున్నారు. 
 
జుట్టు, ముఖ కవళికలు, నడక అన్నీ మోదీలా ఉన్న ఈయనతో పలువురు స్వీయచిత్రాలు తీసుకుంటూ ఉంటారు. మోదీ బయోపిక్‌ తీయడానికి ఓ సినీ దర్శకుడు కూడా ఈయనను సంప్రదించారట. మోదీని ఒక్కసారైనా కలవాలని ఉందని షేక్‌ అయ్యూబ్‌ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments