Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి: ప్రధాని మోదీ

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:00 IST)
యోగా, ప్రాణాయామం.. ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీలో జరుగుతున్న ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ పాల్గొన్నారు.
 
ఐపీఎస్‌ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రధాని స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. ‘‘మనసులోనూ యోగా చేయడం చాలా మంచి పద్ధతి. ప్రజాసేవలో ఉండే అధికారులు పనిభారం, ఒత్తిడి ప్రభావం ఆరోగ్యంపై పడకుండా చిట్కాలు పాటాంచాలి. కరోనా సంకట పరిస్థితుల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయం.
 
కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్నారు. ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి’’ అని మోదీ పేర్కొన్నారు. మొత్తం 131 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 11 మందిని తెలంగాణకు, ఐదుగురిని ఏపీకి కేటాయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments