Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ మహిళకు అరుదైన అవకాశం... ప్రధాని మోడీతో మాటామంత్రి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (11:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ గ్రామీణ జిల్లా మహిళకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడే అరుదైన అవకాశం లభించింది. ‘ఆత్మనిర్భర్‌ నారీశక్తి సే సంవాద్‌’ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మండలం ఇటికాలపల్లి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు నజీమాతో ప్రధాని మోడీ ముచ్చటించనున్నారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల నిర్వహణ, వాటి ద్వారా మహిళల అభివృద్ధి అనే అంశంపై జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి నజీమా ఎంపికైనట్లు ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ దయాకర్‌ తెలిపారు. ఇదిలావుంటే, ఒక దేశ ప్రధానితో మాట్లాడే అవకాశం రావడంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments