Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరోమారు పర్యటించనున్న ప్రధాని మోడీ

Webdunia
ఆదివారం, 7 మే 2023 (14:20 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో మరోమారు పర్యటించనున్నారు. వరంగల్‌లో కొత్తగా నిర్మించిన టెక్స్‌టైల్ పార్కును ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం కర్నాటక రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవున్న ప్రధాని మోడీ, సోమవారంతో తన ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకోన్నారు. ఆ మరుసటి రోజు అంటే మంగళవారం ఆయన తెలంగాణ పర్యటనకు వస్తున్నట్టు సమాచారం. 
 
కాగా, గత నెలలో ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలును ఆయన ప్రారంభించారు. ఇందుకోసం ఆయన సికింద్రాబాద్‌కు వచ్చారు. అదే రోజున ఆయన పలు అభివృద్ధి పథకాలకు కూడా శంకుస్థాపనలు చేశారు. ఇపుడు మరోమారు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments