Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరోమారు పర్యటించనున్న ప్రధాని మోడీ

Webdunia
ఆదివారం, 7 మే 2023 (14:20 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో మరోమారు పర్యటించనున్నారు. వరంగల్‌లో కొత్తగా నిర్మించిన టెక్స్‌టైల్ పార్కును ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం కర్నాటక రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవున్న ప్రధాని మోడీ, సోమవారంతో తన ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకోన్నారు. ఆ మరుసటి రోజు అంటే మంగళవారం ఆయన తెలంగాణ పర్యటనకు వస్తున్నట్టు సమాచారం. 
 
కాగా, గత నెలలో ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలును ఆయన ప్రారంభించారు. ఇందుకోసం ఆయన సికింద్రాబాద్‌కు వచ్చారు. అదే రోజున ఆయన పలు అభివృద్ధి పథకాలకు కూడా శంకుస్థాపనలు చేశారు. ఇపుడు మరోమారు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments