Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుగు మందు కొట్టిన నీరు తాగి నెమళ్లు మృతి

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (14:33 IST)
యాదాద్రి భువన గిరి జిల్లాలోని బొమ్మలరామరం ప్యారారం గ్రామ పరిధి శామీర్ పేట్ వాగులో ఆరు నెమళ్లు  అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. స్థానిక వీఆర్ఏ మల్లేష్ ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
 
ప్రాథమికంగా చుట్టూ ఉన్న రైతులు, వారి పంట పొలాల్లో ఎరువుల పరిమాణాన్ని పరిశీలించారు. ఎక్కువ పరిణామంలో క్రిమిసంహారక మందులు చల్లడంతోనే జాతీయ పక్షి అయిన నెమళ్లు మృతి చెందాయన్నారు. అవి ఆ పొలాల్లోని నీటిని తాగడం, ఆ పంట పొలాల్లో ఆహారం తీసుకోవడంతోనే మరణించాయని నిర్ధారణకు వచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments