సీఎం కేసీఆర్‌కి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓపెన్ లెటర్

Webdunia
బుధవారం, 18 మే 2022 (10:36 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి ఓపెన్ లెటర్ రాసారు. ఇందులో పలు విషయాలను ఆయన పేర్కొన్నారు.

 
పోలీసు ఉద్యోగాల భర్తీలో వయోపరమితి పెంచాలంటూ డిమాండ్ చేసారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన యువతకి ఐదేళ్లపాటు వయోపరిమితి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇలా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.

 
ఇటీవలే కేసీఆర్ సర్కార్ 17వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments