Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలికి హాయ్ చెప్పాడని కత్తితో దాడి, ఆర్తనాదాలు పెట్టిన యువకుడు

Webdunia
బుధవారం, 18 మే 2022 (10:02 IST)
తన ప్రియురాలికి హాయ్ చెప్పాడన్న కోపంతో పదో తరగతి విద్యార్థిపై మరో యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌజులో చోటుచేసుకుంది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... దుర్గాప్రసాద్ అనే పదోతరగతి విద్యార్థి తన ప్రియురాలికి హాయ్ అంటూ చెప్పాడని మరో విద్యార్థి ఆగ్రహంతో రగిలిపోయాడు. అతడిని ఎలాగైనా చంపేయాలని నిశ్చయించుకున్న సదరు విద్యార్థి తన స్నేహితుడు సాయం కోరాడు. ఇద్దరూ కలిసి దుర్గాప్రసాద్ కి మాయమాటలు చెప్పి అత్తాపూర్ లోని మూసీ వద్దకు తీసుకుని వెళ్లారు.

 
అక్కడ ఇద్దరూ కలిసి దుర్గాప్రసాద్ పైన కత్తులతో దాడి చేయడం ప్రారంభించారు. బాధితుడు గట్టిగా ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. ఈలోపే దాడి చేసిన ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments