Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుల డిమాండ్ : ఈ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్ల పొడగింపు

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (08:58 IST)
దీపావళి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపింది. అయితే, దీపావళి పండుగ గడిచిపోయినప్పటికీ ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గలేదు. దీంతో ఈ ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీంతో 27వ తేదీ గురువారం నుంచి 31వ తేదీ సోమవారం వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపనుంది. 
 
27న సికింద్రాబాద్ - యశ్వంత్‌పూర్, 28న యశ్వంత్‌పూర్ - సికింద్రాబాద్, 30న తిరుపతి - సికింద్రాబాద్, 31న సికింద్రాబాద్ - తిరుపతి, 30న కాచిగూడ - యశ్వంత్‌పూర్, 31న యశ్వంత్‌పూర్ - కాచిగూడ, 28న కాచిగూడ - పూరి, 29న సంత్రాగచ్చి - సికింద్రాబాద్, 28న నాందేడ్ - విశాఖపట్టణం, 29న విశాఖపట్టణం - నాందేడ్ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్ళను నడిపేలా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments