Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం.... డివైడర్ ఢీకొని...

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (12:58 IST)
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్‌లో ఓ కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్ డివైడర్‌ను డీకొంది. ఈ ప్రమాదంలోకారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
 
అతివేగంతో కారు ప్రయాణించడంతో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి అదుపుతప్పి, హుస్సేన్ సాగర్ డివైడర్‌ను ఢీకొట్టి, రెయిలింగ్ మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో కారు హుస్సేన్ సాగర్‌లో పడిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. 
 
ఈ ప్రమాదం జరిగిన వెంటనే అందులోని ప్రయాణికులు కారును వదిలేసి పారిపోయారు. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు... వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానును తనిఖీ చేయగా, కారులో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక మద్యం మత్తులో కారు నడిపి, ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments