రాహుల్ సభకు అనుమతి నిరాకరించిన ఓయూ గవర్నింగ్ బాడీ

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (14:26 IST)
కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ తర్వాత 7వ తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. దీన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
ఈ సభను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయాలని భావించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వినతిని తిరస్కరిస్తున్నట్టు ఓయూ పాలకమండలి శనివారం ఓ ప్రకటన జారీచేసింది. 
 
మే ఆరో తేదీన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రాహుల్ గాంధీ అదే రోజున వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఓయూలో కూడా బహిరంగ సభను నిర్వహించేందుకు టీ కాంగ్రెస్ ప్లాన్ చేయగా, అందుకు ఓయూ గవర్నింగ్ బాడీ అనుమతి నిరాకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments