Webdunia - Bharat's app for daily news and videos

Install App

గండి మైసమ్మ ఆలయం వద్ద అపరాచరం - మహిళపై అత్యాచారం

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (14:10 IST)
జంట నగరవాసులకు ఇష్టదైవంగా ఉన్న గండి మైసమ్మ ఆలయం వద్ద అపచారం జరిగింది. ఈ గుడి వద్ద శుక్రవారం రాత్రి ఓ మహిళ అత్యాచారానికి గురైంది. నలుగురు ఆటో డ్రైవర్లు కలిసి మహిళను మానభంగం చేశారు ఈ దారుణానికి పాల్పడిన నిందితులను నరసింహ (23), ఇమామ్ (20), కుద్దూస్ (21), ఉమ్రుద్దీన్ (21)గా గుర్తించి, అరెస్టు శారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు షోలాపూర్‌కు చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆమెను గుర్తించిన నిందితులు ఆశ్రయం కల్పిస్తామని చెప్పి మైసమ్మ గుడి వద్ద ఉన్న ఒక మద్యంబారు వద్దకు బలవంతంగా తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇమామ్‌ను అదుపులోకి తీసుకుని అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని రక్షించి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments