Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ పాజిటివ్ వృద్ధురాలు, ఆంబులెన్స్ నుంచి దిగి పరార్

Webdunia
శనివారం, 25 జులై 2020 (16:24 IST)
కరోనావైరస్ సోకిన ఓ వృద్ధురాలు చికిత్స కోసం ఆస్పత్రికి రానంటూ హల్చల్ చేసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో చోటుచేసుకున్నది. వివరాలిలా వున్నాయి. శంకరపట్నం మండలంలో ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలికి ఇటీవల కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
 
దీంతో చికిత్స కోసం ఆమెను ఆంబులెన్స్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేసారు. ఐతే తను ఆస్పత్రికి రానని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. చివరకు ఎలాగో ఆంబులెన్స్ ఎక్కిన ఆ వృద్దురాలు మార్గమద్యమంలో  మలవిసర్జన కోసమని చెప్పి ఆంబులెన్స్ నుండి దిగి పారిపోయింది.
 
ఆ వృద్దురాలు తిరిగి శంకరపట్నం వెళ్లిందని తెలుసుకున్న అధికారులు ఆంబులెన్స్ తీసుకెళ్లగా తాను రానని మొరాయించింది. దాదాపు గంటసేపు అధికారులను ముప్పుతిప్పలు పెట్టించి చివరకు అంగీకరించింది. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకొని వృద్దురాలిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments