Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహబూబాబాద్‌లో పేదల స్థలాల కూల్చివేత

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (13:12 IST)
మహబూబాబాద్‌లో పేదల స్థలాలను కూల్చివేశారు. మహబూబాబాద్‌ కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వే నెంబర్ 255/1లోని ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. 
 
గుడిసెలను తొలగించకూడదని.. స్థానికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments