Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మహిళా టెక్కీ ఆత్మహత్య, కారణం ఏంటి?

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (15:22 IST)
హైదరాబాదులోని బేగంపేట ప్రాంతంలో వున్న సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్లో వుంటున్న రాజ్యలక్ష్మి అనే మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 25 ఏళ్లు. ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్నది తెలియరాలేదు. 
 
జూబ్లిహిల్స్‌లో వున్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నది. ఒడిశా గంజాం జిల్లాలోని స్వప్నేశ్వర్ ప్రాంతానికి చెందిన ఈమె కొన్ని నెలల క్రితమే హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఉమెన్స్ హాస్టల్లో వుంటోంది. 
 
బుధవారం నాడు అందరూ తమ విధులకు వెళ్లిపోయినా ఆమె మాత్రం వెళ్లలేదు. రాత్రి పొద్దుపోయాక తన రూమ్మేట్ నవీన గదికి వచ్చి చూడగా రాజ్యలక్ష్మి చున్నీతో ఫ్యానుకి ఉరి వేసుకుని కనిపించింది. దీంతో విషయాన్ని పోలీసులకు చెప్పారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాకపోవడంతో ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments