Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంట్రాక్టు ఉద్యోగులపై సీఎం జగన్ 'రివర్స్' అస్త్రం

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (15:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా, పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు, పీపీఏల రద్దు వంటి అంశాలపై ఆయన రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. తద్వారా ప్రభుత్వానికి రూ.కోట్ల మేరకు ఆదా అయినట్టు వైకాపా సర్కారు చెప్పుకుంటూ వచ్చింది. 
 
ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులపై కూడా జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అస్త్రాన్ని ప్రయోగించారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపులోనూ రివర్స్ వెళ్తోంది. మహిళ, శిశుసంక్షేమ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులపై రివర్స్‌ అస్త్రం విసిరింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 వేల నుంచి 7 వేల రూపాయల వరకు జీతాలు పెరిగిన విషయం విదితమే. 
 
అయితే ఇప్పటివరకు అందుకున్న పెరిగిన జీతం మొత్తం తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలంటూ ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments