కాంట్రాక్టు ఉద్యోగులపై సీఎం జగన్ 'రివర్స్' అస్త్రం

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (15:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా, పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు, పీపీఏల రద్దు వంటి అంశాలపై ఆయన రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. తద్వారా ప్రభుత్వానికి రూ.కోట్ల మేరకు ఆదా అయినట్టు వైకాపా సర్కారు చెప్పుకుంటూ వచ్చింది. 
 
ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులపై కూడా జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అస్త్రాన్ని ప్రయోగించారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపులోనూ రివర్స్ వెళ్తోంది. మహిళ, శిశుసంక్షేమ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులపై రివర్స్‌ అస్త్రం విసిరింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 వేల నుంచి 7 వేల రూపాయల వరకు జీతాలు పెరిగిన విషయం విదితమే. 
 
అయితే ఇప్పటివరకు అందుకున్న పెరిగిన జీతం మొత్తం తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలంటూ ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments