Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టైమ్.. వైద్యుల నిర్లక్ష్యం.. శిశువుకు సరైన వైద్యం అందక మృతి

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (16:51 IST)
కరోనా సమయంలో వైద్యులు దేవుళ్లుగా మారిపోయారు. ఓ వైపు వైద్యులు కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తూ ప్రాణాలను నిలపెడుతుంటే కొంతమంది వైద్యులు మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలను తీసేస్తున్నారు. ఇలాంటి విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఏకంగా వైద్యుల నిర్లక్ష్యంతో ముక్కుపచ్చలారని శిశువు మృతి చెందింది.
 
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా కంది ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల శిశువు మృతి చెందింది. వికారాబాద్ మండలం అంతగిరి పల్లికి చెందిన ప్రవీణ్ గౌడ్ చాముండేశ్వరి దంపతులు. 
 
ఇక గర్భవతి అయిన చాముండేశ్వరి ఇటీవలే కందిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ తర్వాత వైద్యుల నిర్లక్ష్యంతో శిశువుకు వైద్యం అందించకపోవడంతో మూడు రోజుల్లోనే మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం