Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీం కేసులో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ 'నేతి' మెడకు ఉచ్చు

రౌడీషీటర్ నయీం కేసులో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు చుట్టూత ఉచ్చు బిగుస్తోంది. నయీమ్‌తో సంబంధాలున్నట్లు గుర్తించిన సిట్ అధికారులు ఆదివారం విద్యాసాగర్ రావును విచారించారు. సి

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (16:44 IST)
రౌడీషీటర్ నయీం కేసులో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు చుట్టూత ఉచ్చు బిగుస్తోంది. నయీమ్‌తో సంబంధాలున్నట్లు గుర్తించిన సిట్ అధికారులు ఆదివారం విద్యాసాగర్ రావును విచారించారు. సిట్ అధికారులు ఇప్పటికే రెండుసార్లు ఆయనను విచారించారు. 
 
విచారణలో నయీమ్ భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్ రావు భార్య భూమి కొన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా తనకు నయీమ్‌తో సంబంధాలున్నట్లు విద్యాసాగర్ రావు అంగీకరించారు. మొత్తం రెండు గంటల పాటు సాగిన విచారణలో నేతి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. నాగేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాసాగర్ రావును సిట్ ప్రశ్నించింది. 
 
నాగేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేతి విద్యాసాగర్‌పై కేసు నమోదు చేశారు. నయీమ్‌తో తనకు స్నేహం ఉండేదని ఈ విచారణలో విద్యాసాగర్ తెలిపారు. నయీంను తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments