Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీం కేసులో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ 'నేతి' మెడకు ఉచ్చు

రౌడీషీటర్ నయీం కేసులో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు చుట్టూత ఉచ్చు బిగుస్తోంది. నయీమ్‌తో సంబంధాలున్నట్లు గుర్తించిన సిట్ అధికారులు ఆదివారం విద్యాసాగర్ రావును విచారించారు. సి

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (16:44 IST)
రౌడీషీటర్ నయీం కేసులో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు చుట్టూత ఉచ్చు బిగుస్తోంది. నయీమ్‌తో సంబంధాలున్నట్లు గుర్తించిన సిట్ అధికారులు ఆదివారం విద్యాసాగర్ రావును విచారించారు. సిట్ అధికారులు ఇప్పటికే రెండుసార్లు ఆయనను విచారించారు. 
 
విచారణలో నయీమ్ భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్ రావు భార్య భూమి కొన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా తనకు నయీమ్‌తో సంబంధాలున్నట్లు విద్యాసాగర్ రావు అంగీకరించారు. మొత్తం రెండు గంటల పాటు సాగిన విచారణలో నేతి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. నాగేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాసాగర్ రావును సిట్ ప్రశ్నించింది. 
 
నాగేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేతి విద్యాసాగర్‌పై కేసు నమోదు చేశారు. నయీమ్‌తో తనకు స్నేహం ఉండేదని ఈ విచారణలో విద్యాసాగర్ తెలిపారు. నయీంను తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments