Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్‌పై తెలంగాణా వాదనలు.. వంద సీట్లు మేమే భర్తీ చేస్తాం... విచారణ 9కి వాయిదా

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (16:32 IST)
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలను ఆలపించింది. రాష్ట్రంలోని వందశాతం సీట్లను తామే భర్తీ చేస్తామని తెలంగాణ తరపున వాదనలు వినిపించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది హరీశ్‌రావణ్‌ అన్నారు. అలాగే, రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు పరీక్ష నిర్వహిస్తామని కోర్టుకు తెలిపింది.
 
ఇకపోతే ప్రభుత్వ కళాశాలలకు ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవచ్చన్న ఎంసీఐ వాదనతో సుప్రీం ఏకీభవించింది. ప్రైవేటు కళాశాలలకు నీట్‌ ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని కేంద్రం కోర్టుకు తెలిపింది. శని, ఆదివారాలు చర్చించి సోమవారం కోర్టు దృష్టికి తీసుకొస్తామని సొలిసిటర్‌ జనరల్‌ వివరించారు. అన్ని వాదనలు ఆలకించిన ధర్మాసనం తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments