Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత నారా లోకేశ్ ప్రధాన అనుచరుడు దుర్మరణం

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (17:41 IST)
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత దుర్మరణం పాలయ్యారు. ఈయన పేరు రాజవర్థన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. 
 
గద్వాల జిల్లా పరిధిలోని ఉండవెల్లి సమీపంలో ఇటిక్యాలపాడు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రాజవర్థన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఇటిక్యాలపాడు వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రాజవర్థన్ రెడ్డి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments