Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ఆర్టీసీ బస్సులో ఆ సినిమా చూపించారు... తరువాత..?

కొత్త సినిమాలు ఈ మధ్య కాలంలో విడుదలైన కొద్దిసేపటికే డివిడిల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తే ఫైరసీదారులు మాత్రం గంటల్లోనే ఆ సినిమాలను డివిడిలుగా చేసి తక్కువ రేటుకే అమ్మేసి డబ్బులు సంపాదిచేస్తున్నారు.

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (18:25 IST)
కొత్త సినిమాలు ఈ మధ్య కాలంలో విడుదలైన కొద్దిసేపటికే డివిడిల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తే ఫైరసీదారులు మాత్రం గంటల్లోనే ఆ సినిమాలను డివిడిలుగా చేసి తక్కువ రేటుకే అమ్మేసి డబ్బులు సంపాదిచేస్తున్నారు. అలాంటి సంఘటనే తెలంగాణా రాష్ట్రంలో జరిగింది.
 
హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళుతున్న ఒక తెలంగాణా ఆర్టీసీ బస్సులో నాని నటించిన శ్రీక్రిష్ణార్జున యుద్థం సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాను ఒక యువకుడు ఫోటో తీసి కెటిఆర్‌కు ట్వీట్ చేశాడు. దీంతో కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్‌డికి స్వయంగా ఫోన్ చేసి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం. 
 
పైరసీని అడ్డుకోవాల్సిన మనమే.. ఆ పైరసీని ప్రోత్సహించడం మంచిది కాదంటూ చెప్పారు. ఎవరైతే పైరసీ డివిడిలను ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారో వారిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆర్టీసీ ఎమ్‌డిని కోరారు కెటిఆర్. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments