Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (20:31 IST)
నందిగామ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. నందిగామ మండలం జంగోనిగూడ గ్రామానికి చెందిన శ్రీధర్ (55), పఠాన్ చెరువు మున్సిపాలిటీకి చెందిన సురేష్ కుమార్ (30)లు ఈ ప్రమాదంలో మృతి చెందారు. 
 
వీరిద్దరూ స్థానికంగా ఓ పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై కొత్తూరు వెళ్లి తిరిగి వస్తున్నారు. 
 
వీళ్లు అయ్యప్పటెంపుల్ సమీపంలోకి వచ్చేసరికి.. షాద్ నగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ అతివేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న వేప చెట్టుకు ఢీకొని, ఆ పక్కనే బైకుపై ఉన్న శ్రీధర్, సురేష్ కుమార్‌లను కూడా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments