Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిలాబాద్‌లో వింత - పాలు తాగుతున్న నందీశ్వరుడు

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (14:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఓ వింత చోటుచేసుకుంది. నందీశ్వరుడు పాలు తాగుతున్నాడు. ఈ వింతను కళ్లారా చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాసులు ఈ ఆలయానికి క్యూకట్టారు. 
 
ఆదిలాబాద్ జిల్లా క్రాంతినగర్‌లోని శివాలయంలో ఈ వింత ఘటన జరిగింది. ఈ ఆలయం గాండ్ల గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న నందికి పాలు పోయగా పూర్తిగా తాగేసింది. అదీకూడా మహాశివరాత్రి మహోత్సవం తర్వాతం ఇలాంటిది జరగడంతో ఇదంతా ఆ పరమశివుడి మహత్మ్యమని భక్తులు నమ్ముతున్నారు. 
 
గతంలో వినాయకుడు పాలుతాగడం, సాయిబాబా విభూతి రాల్చడం, శ్రీరాముడు కన్నీళ్లు పెట్టుకోవడం వంటి సంఘటనలు గతంలో తెలుగు రాష్ట్రాల్లో చూశాం. ఇపుడు నందీశ్వరుడు పాలు తాగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments